Home » China Billionaires
Gautam Adani : గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.
చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నుల�
చైనా సంపన్నులంతా చలో సింగపూర్ అంటున్నారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా.. ఆ చిన్న దేశానికే చైనా ధనవంతులు మకాం మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు..? సింగపూర్ ఎందుకు వారికి అంత ప్రత్యేకతగా ఉంది.. ? చైనా నుంచి ధనవంతులు అంతా వెళ్లిపోతుంటే.. చైనా ప్రభుత
Chinese Billionaires Moving to Singapore : ఓ వైపు కరోనా లాక్డౌన్లు.. మరోవైపు తైవాన్ ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిస్థితుల మధ్య మకాం మార్చేందుకు చైనా సంపన్నులు సిద్ధం అవుతున్నారు. వెకేషన్ కోసం కాదు..ఏకంగా ఐడెంటిటీనే మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ చైనా సంపన్నులు ఎందు