Home » China India border issue
జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. సైన్యానికి చెందిన 25 నుంచి 28 భవనాలకు పగుళ్లు రావడంతో జవాన్లను తాత్కాలికంగా మార్చామని, అవసరమైతే జవాన్లను శాశ్వతంగా ఔలీలో మోహరిస్తామని తెలిపారు.
భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. భారత్ పై ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చంటూ భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా.
భారత సైనికులను ఎదుర్కొనేందుకు మానవరహిత సాయుధ రోబోలను (Armed Robots) భారత సరిహద్దు వద్ద మోహరింప చేసేందుకు సిద్ధమైంది చైనా
చైనా-భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగి ఉంటే, ఆయన రాజీనామా చేసి ఉండేవారు