చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. ఇవాళ తైవాన్ సైన్యం మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫ
తైవాన్ను చైనా ఎప్పటికీ ఒంటరి చేయలేదని, ఆ దేశానికి వెళ్ళకుండా తమను అడ్డుకోలేదని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ అన్నారు. చైనా హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే తైవాన్లో ఆమె పర్యటించిన విషయం తెలిసిందే. ఆమె ఇవ�
తైవాన్కు సమీపంలో సముద్ర జలాల్లో చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ నెల 7 వరకు చైనా సైనిక విన్యాసాలు కొనసాగించనుంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టి చైనా కలకలం రేపింది. తాము యుద్ధాన్న�
చైనా తీరుపై తైవాన్ రక్షణ శాఖ మంత్రి చియు కువో-చాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్పై దాడి చేయగలిగే పూర్తి సామర్థ్యాన్ని చైనా ఆర్మీ 2025లోగా సంపాదించుకోగులుతుందని ఆయన చెప్పారు. తాజాగా, లాభాపేక్ష లేని సంస్థ ది డెమొక్రటిక్ ఫోరం (టీడీఎఫ్
అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చైనా హెచ్చరించింది. తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే.
తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతునిచ్చే ప్రయత్నాలకు "భారీ మూల్యం" చెల్లించవలసి ఉంటుందని చైనా మంగళవారం అమెరికాను హెచ్చరించింది.