Home » China President Jinping
2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో నాకు చాలా మంచి సంబంధం ఉంది. నేను సైనిక శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను నన్ను గౌరవిస్తాడని ట్రంప్ అన్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వరుసగా మూడోసారి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై చరిత్ర సృష్టించడంతో ఆయనకు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా చైనా మిత్ర దేశాలు పాకిస్థాన్, రష్యా, ఉత్తరకొరియా అధినేతలు షీ జిన
ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఎస్�
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాలను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. కరోనాతో సహజీవనం చేస్తూనే దాన్ని కట్టడి చేసుకుంటూ పోవడానికి ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా �
ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్, చైనా చర్చల్లో పురోగతి లభించింది. భారత్ తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేశారు. కమాండర్ స్థాయి చర్చలో పాజిటివ్ కార్ప్స్ కనిపిస్తోంది. సరిహద్దులకు మరిన్