Home » China
అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి తైవాన్ చేరుకున్నారు. పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా రగిలిపోతుంది. ఈ పరిణామం చైనా, అమెరికా మధ్య తీవ్ర అగాధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తైవాన్ నుంచి పండ్లు, చేపలతో పాటు పలు వస్తువుల ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, నేటి నుంచి చైనా నుంచి తైవాన్కు సహజ ఇసుక ఎగుమతులను కూడా నిలిపిస్తు
అమెరికా చాలా కాలం తర్వాత.. అమెరికా-చైనా మధ్య తైవాన్ అంశం అగ్గి రాజేసింది. తైవాన్ విషయంలో.. అగ్రరాజ్యం, డ్రాగన్ మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటివరకు.. యూఎస్కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వచ్చిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా చేసిన మిస్సైల్ టెస్ట్తో.. ఇన్�
తైవాన్ సైన్యం దేశ వ్యాప్తంగా సైరన్లు మోగించింది.. సరిహద్దులోని వీధులను ఖాళీ చేయిస్తోంది.. చాలా మంది ప్రజలను శిబిరాలకు తరలిస్తోంది. చైనాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్లో అమెరికా ప్ర
అంతరిక్షంలో వ్యవసాయం ... వినడానికే వింతగా ఉంది కదూ ! అసలు మట్టిలేని ప్రాంతంలో మొక్కలు ఎలా మొలుస్తాయన్న సందేహం కూడా వస్తుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెంపకం సాధ్యం అవుతుందా ? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు డ్రాగన�
అంతరిక్షంలో ముక్కలుగా విరిగిపోయిన చైనా లాంగ్మార్చ్-5బీ రాకెట్కు సంబంధించిన శకలాలు ఇవాళ ఫిలిప్పీన్స్లోని సముద్రంలో పడిపోయాయి. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 12.55 గంటలకు శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించిన అ�
చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మంద�
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ 10T స్మార్ట్ఫోన్లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. ఈ విషయాన్ని వన్ప్లస్ నిర్ధారించింది. ఇప్పటికే వన్ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి.. అయితే, 16జీబీతో లేవు.
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.