Home » China
ఐదవ అంతస్థు కిటికీ నుంచి జారి పడిపోయిన రెండేళ్ల పాపను ఇద్దరు వ్యక్తులు బంతిలా క్యాచ్ పట్టుకున్నారు.
భూటాన్ అడ్డు పెట్టుకొని చైనా అరాచకాలకు పాల్పడుతోంది...డోక్లాం వద్ద గ్రామాల నిర్మాణం..ఈశాన్య రాష్ర్టాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ దేశం కన్ను పడింది.
క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి.(China Cloud Burst)
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుం�
శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను' చైనా అభివృద్ధి చేస్తోందని రీసెంట్ రిపోర్టులో వెల్లడైంది. చైనా ప్రస్తుతం 'బయోటెక్నాలజీ'గా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు.
ఇది మన దేశం తయారు చేసిన పూర్తి తొలి స్వదేశీ నౌక. ఇప్పటికే ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇప్పటివరకు ఇలా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగే సత్తా అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీలకు మాత�
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పని తెలిసింది.
కొన్నేళ్లుగా టిబెట్కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్
చైనాలో చదువుకుని, కోవిడ్ కారణంగా మధ్యలో వదిలేసి వచ్చిన వాళ్లు, ఉద్యోగులు ఎందరో చైనా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఆ దేశం నుంచి ఇండియా తిరిగొచ్చిన వారంతా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ ఎక్కువగా భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుకుంటారు.