Home » China
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో క్రమంగా జననాల రేటు తగ్గిపోతుంది. 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో జననాల సంఖ్యను పెంచేలా డ్రాగన్ చర్యలు చేపట్టింది.
దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ భారత ఆర్మీని మరింత పటిష్టం చేసింది రక్షణ శాఖ. చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీకి అధునాతన వెపన్స్ అందించారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తూర్పు లద్దాఖ్ లో సైన్యానికి యాంటీ పర్సనల్
2016లో ఒక బిడ్డ నిబంధనను ఉపసంహరించుకున్న చైనా.. ఏడాది క్రితం ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో మరో ముందడుగు వేయక తప్పలేదు. మంగళవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ఎక్కువ మంది పిల్లలను కన
యూకేలోని సీనియర్ అధికారులు, రక్షణ, నిఘా అధికారులను కమర్ జావేద్ బజ్వా కలిశారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాక్ కు మిత్రదేశం చైనా ఎలాంటి ఆర్థిక సాయమూ చేయట్లేదు. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో పెట్టుబడులు కూడా పాక్ ఆర్�
కస్టమర్లను ఐకియా స్టోర్లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాల�
తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఆ చర్యలు ప్రారంభించింది. చైనా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తన తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీంతో తైవాన్ విషయంలో మరోసారి కలకలం చెలరేగుతోంది. అమెరికా ప్రతిని�
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టులో మూడవ దేశాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు చైనా-పాక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఈసీ ప్రాజెక్టులో తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ను చేర్చాలని చైనా-పాక్ భావిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజ�
తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్లో అడుగుపెట్టింది. దీంతో చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ యుద్ధ వ�
అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొ
దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్త�