Home » China
చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లోని ఓ అడవిలో ఆదివారం హైడ్రోజన్ బెలూన్ సహాయంతో ఓ చెట్టుకున్న ఫైన్ కాయలు కోస్తున్న సమయంలో బెలూన్ తాడు తెగి వ్యక్తి గాల్లోకి ఎగిరిపోయాడు. రెండు రోజుల పాటు 300 కి.మీ పైగా గాల్లోనే ప్రయాణించాడు. రెండు రోజుల తరు�
‘జీరో-కొవిడ్’ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్డౌన్లు, క్వారంటైన్లు విధిస్తోన్న చైనా.. భూకంపం వచ్చినప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఓ వైపు ప్రజలు భూకంపంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు లాక్డౌన్ పాటించాల్సిందేనని చైనా స్పష్టం చేసి
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
అమెరికా-చైనా పరస్పరం సైబర్ దాడుల ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికా తమ దేశంలోని విద్యుత్తు, ఇంటర్నెట్ సంస్థలు, ఓ విశ్వవిద్యాలయం, సైబర్ నిఘా పెట్టిందని చైనా ఆరోపించింది. నార్త్వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ల�
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిప
చైనా దుందుడుకు చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తైవాన్ సంకేతాలు ఇచ్చింది. తాజాగా, చైనా తీరప్రాంతానికి వెలుపల తైవాన్ ఔట్ పోస్టులపై సంచరిస్తున్న డ్రోనును కుప్పకూల్చింది. చైనా డ్రోనును తైవాన్ పేల్చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ పరిణామంతో తైవాన్�
రష్యన్ ముడి చమురు అయిన ఈఎస్పీఓ దిగుమతుల్ని భారీగా పెంచింది భారత్. రష్యా నుంచి గతంలో చైనా ఎక్కువగా ఈ రకం చమురును కొనేది. కానీ, ఇప్పుడు భారత్ ఈ చమురును అధికంగా కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటిన భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. స్థానికులు చైనా చర్యలపై వీడియోలు తీయడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. చగ్లాగామ్లోని హడిగర డెల్టా-6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా ఉంచింది. ఆ ప్రాంతం వద్దక�
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఇప్పుడు కావాల్సింది మద్దతు అని, అంతేగానీ, అనవసర ఒత్తిడి, వివాదాలు కాదంటూ చైనాకు భారత్ కౌంటర్ ఇచ్చింది. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’కు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్ వ�