Home » China
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా (పార్టీ ప్రధాన కార్యదర్శిగా) ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ పేరుపై మాత్రమే ఉంది. జి�
అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్ర
ఐక్యరాజ్యసమితిలో భారత్కు చైనా మరోసారి అడ్డుతగిలింది. పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నేత షాహిద్ మహ్మూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ అమెరికాతో కలిసి భారత్ చేసిన ప్రతిపాదన ముందుకు వెళ్లకుండా అడ్డుకుంద�
మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్పింగ్ అవరించారంటోంది చైనా కమ్యూనిస్టు పార్టీ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మావో జెడాంగ్ తర్వాత పార్టీలో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ స్థానాన్ని �
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్పై మరిన్ని 'భారీ' క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు.
ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్
వంతెనలు.. దూరాన్ని తగ్గిస్తూ, మన ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంటాయి. రామాయణ కాలం నుంచి వారధుల ప్రస్తావన ఉంది. రావణుడితో యుద్ధం చేయడానికి వానరులతో కలిసి శ్రీరాముడు వారధి కట్టాడని హిందువులు నమ్ముతారు. వంతెనలు నిర్మించడమన్నది పురాతన కాలం ను�
చైనాను కరోనా మహమ్మారి వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవుల దినాల్లో ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు సాగించారు. దీంతో కొవిడ్-19 కేసు�
చైనా నిరంకుశ చర్యలు, దాడుల నుంచి రక్షించుకోవడానికి భారత్-తైవాన్ చేతులు కలపాలని తైవాన్ రాయబారి అన్నారు. తైవాన్ జలసంధి విషయంలో భారత వైఖరి పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. భారత్-తైవాన్ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారం కూడా మరింత దృ�
పాకిస్థాన్లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ దంత వైద్యశాలలో చైనీయులపై ఓ వ్యక్తి (30) కాల్పులు జరిపాడు. దీంతో ఓ చైనీయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాకిస్థాన్ తో చైనా సత్సంబంధాలు మెరుగ�