Home » China
చైనాలో జీరో కోవిడ్ విధానంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వీధుల్లోకి వేలాదిమందిగా వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను ప్రభుత్వం నిరంకుశత్వంగా అణిచివేస్తోంది. అయినా ఆందోళనలు ఎక్కడా ఆగటంలేదు. కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్�
China President Xi Jinping: దిగిపో జిన్పింగ్.. చైనాలో ఆగని ఆందోళనలు..
చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది.
పందుల పెంపకం కోసం చైనా భారీ నిర్మాణం చేపట్టబోతుంది. పందుల కోసం ప్రపంచంలోనే పెద్దదైన బిల్డింగ్ నిర్మిస్తోంది. ఇదో ‘పిగ్ ప్యాలెస్’. దీనిలో ఏకంగా 26 అంతస్థులు ఉంటాయి.
గత 109రోజులుగా జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్కీలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జీరో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ ముందు కార్లు పెద్దసంఖ్యలో పార్కుచేసి ఉంది. ఫైరింజన్లు ఆ ప్రదేశానికి వచ్చేందుక�
ఓ బిలియనీయర్ చేసే వ్యాపారం దివాలా తీసింది. భారీగా అప్పు మిగిలింది. ఉన్న ఆస్తులు అమ్మి చాలావరకు అప్పులు తీర్చాడు, కానీ ఇంకా రూ.52 కోట్ల అప్పు తీర్చాల్సి ఉంది. దీంతో ఆ అప్పు తీర్చటానికి రోడ్డు పక్కన మాసంతో తయారు చేసిన ఆహారాలు అమ్ముతున్నాడు.
మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్�
కొన్ని పదుల సంఖ్యలో గొర్రెలు సవ్యదిశలో సమూహంగా తిరగడం చూడొచ్చు. కొన్ని ఎలాంటి దిశ లేకుండా కదులుతున్నాయి. అయితే ఒక దిశలో తిరిగే గొర్రెలు, కచ్చితమైన వృత్తాకారంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ వృత్తాకారంలో కొన్ని గొర్రెలు కలుస్తు�
చైనా సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో భారత్, అమెరికా ‘యుద్ధ అభ్యాస్’ ప్రారంభించాయి. ఈ 18వ ఎడిషన్ వినాస్యాలను ఉత్తరాఖండ్లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. ‘‘చైనాను ఎదుర్కోవడంలో సన్నద్ధం అయ్యేందుకు భారత్-చైనాకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఎత్తైన �
అమెరికాలో ఉంటూ ఆ దేశ అంతరిక్ష, విమానయాన వాణిజ్య రహస్యాలను చైనాకు అందించేందుకు కుట్రపన్నిన ఓ గూఢచారికి యూఎస్ లోని ఓ ఫెడరల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జు యంజున్ అనే చైనా పౌరుడు పాల్పడ్డ నేరాలకుగాను అతడిని 2021 నవంబరులో కోర్టు దోషిగా తేల�