Home » China
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ - సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ఆల్ �
‘‘దేశ ప్రజలను, పార్లమెంటును ప్రధాని మోదీ ప్రభుత్వం మభ్యపెట్టింది. చైనా దుందుడుకు చర్యలపై నిజాలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. చైనా పాల్పడుతున్న చర్యలను దాచిపెట్టడం వెనుక మోదీకి చేకూరుతున్న ప్రయోజనం ఏంటీ?’’ అని అసదుద్దీ�
India-China face off: లోక్సభలో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. ఇటీవల భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై లోక్సభలో చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ఇందుకు స్పీకర్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ నేతృత్వం�
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలత�
భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. చైనా సైనికులు భారత భ
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతర�
భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశం ఆలస్యంగా తెలిసింది. సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలప
జీరో కొవిడ్ విధానంతో చైనా కష్టాలను కొనితెచ్చుకుంటోంది. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 10 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో లక్షలాది కేసులు వచ్చే ముప్పు ఉందని న�
చైనా ప్రభావం అధికంగా పడుతున్న 82 దేశాల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉందని రేడియో ఫ్రీ యూరోప్/రేడియో లిబర్టీ తెలిపింది. తైవాన్ కేంద్రంగా పనిచేసే డబుల్ థింక్ ల్యాబ్ పరిశోధనలో ఈ విషయం తేలినట్లు వివరించింది. పాక్ విదేశాంగ విధానం, దేశీయ పాలస�
వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా ఏకపక్షంగా ఏదైనా చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని జై శంకర్ చెప్పారు. ఒకవేళ సరిహద్దుల వద్ద చైనా తన సైనిక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తే భారత్-చైనా మధ్య తీవ్ర ప్రభావం పడుతుందని, ఇరు దేశాల సత్సంబంధాల విష�