Home » China
హిమాలయన్ గోల్డ్..హిమాలయన్ వయాగ్రా, హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అరుదైన ఖరీదైన కార్డిసెప్స్’ కోసం చైనా భారత్ పై కన్నేసింది. ఈ హిమాలయన్ గోల్డ్ గా పిలిసే ఈ వనమూలికలు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా దాని మార్కెట�
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
మూడేళ్లకుపైగా కోవిడ్ ఆంక్షల్లోనే జీవిస్తున్న చైనా ప్రజలు లాక్ డౌన్లతో విసిగిపోయి ‘ప్రభుత్వం చేపట్టిన జీరో కోవిడ్ విధానం’పై తీవ్రంగా తిరగబడ్డారు. దీంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినదానికి ఫలితంగా చైనా అంతా కోవిడ్ మహమ్మారి ప్రతాపా�
ఇక చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ శతృదేశాలకు చుక్కలు చూపించటానికి ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ సిద్దంగా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో య
ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో భారత్తో సంబంధాల గురించి అక్కడి విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ స్థిరమైన అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగు కోసం ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
చైనా ఎంత దాచిన దాగని వాస్తవాలు
చైనాలో మళ్లీ కరోనా విలయం తాండవం చేస్తోంది. ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి బో తావో సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్ డావో నగరంలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. ప్రధానంగా చైనాలో మరోసారి కరోనా విలయం తాండవం చేస్తోంది. తాజాగా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండ
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయం తాండవం చేస్తోంది. బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తర్వాత కేసులు భారీగా నమోదవుతున్నాయి.