Home » China
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకు ప్రమ�
ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. కానీ కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే ఒక్క ఉద్యోగిని
సైనిక శక్తిని మరింత పెంచుకునేందుకు చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయుధ సంపత్తిని భారీగా సమకూర్చుకుంటున్న చైనాకు సంబంధించి సింగపూర్ పోస్ట్ ఓ నివేదికను బయటపెట్టింది. రక్షణ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతత�
‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, గత ఏడాది డిసెంబరులో భారత్-చైనా ఉద్రిక్తతలు తగ్గడానికి చేసిన ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అమెర
అప్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా..చైనా మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. అప్ఘానిస్థాన్ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని...తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పు�
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే ఠక్కున చెప్పేస్తాం ‘చైనా’అని. కానీ..ఇప్పుడా పరిస్థితి లేదు. పాపులేషన్ విషయంలో.. చైనా లెక్క తప్పుతోంది. చైనా కంటే ఎక్కవ జనాభాకలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. చైనాలో జనాభా తగ్గిపోతోంది. జననాల �
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చా�
జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. సైన్యానికి చెందిన 25 నుంచి 28 భవనాలకు పగుళ్లు రావడంతో జవాన్లను తాత్కాలికంగా మార్చామని, అవసరమైతే జవాన్లను శాశ్వతంగా ఔలీలో మోహరిస్తామని తెలిపారు.
తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి చేపట్టిన విన్యాసాలు ఇవి. చైనాకు చెందిన 57 య