Home » China
కొందరు చిన్నారులు చాలా చురుకుగా ఉంటారు. చదువు, ఆటల్లోనే కాదు.. మిగతా అన్ని విషయాల్లోనూ వేగంగా స్పందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇటువంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. శరవేగంగా స్పందించిన ఓ బాలుడు ఓ బామ్మ ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన �
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద
‘‘రాజకీయ విమర్శలు ఎదుర్కోవడంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, మనం మన జవాన్లను కించపర్చకూడదు. నేను చైనా అంశం గురించి లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు. ఇటువంటి సూచనలను నేను గౌరవిస్తాను. మన జవాన్ల గురించి మాత్రం వారు తప్పుగా మాట్లాడక�
చైనాలో ఊహించిందే జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వెల్లువతో చైనా ప్రజలు అల్లాడుతున్నారు. సరిపడా టెస్టులు లేవు. కావల్సిన మందులు లేవు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. చివరకు ఆఖరి మజిలీకి శ్మశనాల్లోనూ ఎదు�
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టించారని అన్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించారని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. చ
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర �
అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. సరిహద్దుల్లో కవ్వించి రెచ్చగొట్టే చైనా, పాకిస్థాన్ దేశాలకు చెక్ పెట్టాలంటే ఆమాత్రం తప్పదనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే..గల్వాన్, తవా�
చైనా తోక జాడించినా ఇప్పుడు ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. బోర్డర్లో అన్నిటికీ భారత్ రెడీగా ఉంది. పైగా.. బీజింగ్ని సైతం టార్గెట్ చేసే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా మ�
సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైన�
భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.