Home » China
చాలా కాలానికి కాని చైనాలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆందోళన రాలేదు. కానీ ఇంతకు తెగించి ఆందోళన చేస్తే ఏం లాభం..? కొవిడ్-19 ఆంక్షలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా, వాటిని మరింత కఠినం చేసింది. వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టే కనిప
భారత్ అంటే ఎప్పూడూ ఈర్ష్య చెందే చైనా.. మళ్లీ తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు కుట్రలకు తెరలేపింది. ఇండియన్ ఓషన్లో యువాన్ వాంగ్-6 నౌకను మోహరించి భారత్పై కన్నేసింది. మన దేశంలో జరుగుతున్న కార్�
కోవిడ్ వైరస్ విషయంలో చైనా పాత్ర మరోసారి వెలుగు చూసింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలోనే కోవిడ్ వైరస్ తయారు చేసినట్లు తాజాగా ఒక సైంటిస్ట్ వెల్లడించాడు. ప్రమాదవశాత్తు ల్యాబ్లో ఈ వైరస్ లీకై, ప్రపంచమంతా వ్యాపించిందన్నాడు.
ఒక్కసారి నాటితే నాలుగేళ్లపాటు వరుసగా కోతకొచ్చే పంటను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎనిమిదిసార్లు ఈ వరి కోతకొస్తుంది. చైనాలో ఇప్పటికే ఈ పంట పండిస్తున్నారు.
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ స్పందిస్తూ... ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన అనేక ఓడలు తిరుగుతుంటాయి. 4-6 చైనా నౌకాదళ, పరిశోధక నౌకలు కూడా తిరుగున్నట్లు తెలిసింది. చైనా చేపల నౌకలు కూడా బాగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలోని ఆయా అ�
జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్లైన్లో ఆయనకు నివాళులర్పించడం ప్�
చైనా ప్రభుత్వ విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పని చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదని, బ్యాంకింగ్ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని జాక్ మా ఆరోపించారు. అంతే జాక్ మాను ప్రభుత్వం టార్గెట్ చ�
చైనాలో కఠినంగా అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనల కారణంగా ఒక కుటుంబం అగ్నికి ఆహుతైంది. కోవిడ్ సోకిందని అధికారులు ఇంటికి తాళం వేశారు. ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి అందరూ ప్రాణాలు కోల్పోయారు.
చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ క్వారెంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా, చైనాలో మాత్రం కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతుండడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది చైనీయులు భయంతో ముందస్తుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు కొనిపెట్టుకుంటున్నారని ఓ అంతర్జాతీయ వార్తా �