Home » China
చైనాలో విషాధ ఘటన చోటు చేసుకుంది. జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్చున్లోని ఓ రెస్టారెంట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికార�
మరణం గురించి బౌద్ధమత గురువు దలైలామా పలు వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రేమ కురిపించే భారత్ లోనే చనిపోవాలని ఉందని, అంతేగానీ, కృత్రిమ వ్యవహార శైలి ఉండే చైనా అధికారుల మధ్య చనిపోవడం ఇష్టం లేదని అన్నారు. ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నే�
తైవాన్పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్న
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను జిన్ పింగ్ చైనాకు ఆహ్వానించారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా పదవీకాలం మూడేళ్ల క్రితమే పూర్తి కాగా, ఆయనను ఆర్మీ చీఫ్ గా 2022 నవంబరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే
చైనా వ్యోమగాములు కై జుజే, చెన్ డాంగ్ అంతరిక్ష కేంద్రం బయటివైపు పంపులు, డోరు తెరవడానికి హ్యాండిల్ వంటివి బిగించడానికి స్పేస్ వాక్ చేశారు. వారిద్దరికి చైనా స్పేస్ స్టేషన్ లోపలి వైపు నుంచి మరో వ్యోమగామి లియూ యాంగ్ సాయం చేశారు. చైనా అంతరిక్ష కే�
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస�
టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్ ట్రైన్
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�