Home » China
భారత్లో ఐఫోన్-14 మోడల్స్ను తయారు చేయాలని యాపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆసియాలో కొత్తగా ఐఫోన్ విడుదలైతే ఇప్పటివరకు మొదట చైనా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాతే భారతీయులకు అందుబాటులోకి వస్తోంది. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత�
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా... వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాట
ఆన్లైన్లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
చైనాకు చెందిన వందకుపైగా లోన్ యాప్స్ ఉపయోగించి దాదాపు రూ.500 కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడిందో ముఠా. ఈ డబ్బును హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో చైనాకు తరలించారు. అంతేకాదు.. వినియోగదారుల సమాచారం కూడా చైనా సర్వర్లకు చేర్చారు.
తైవాన్ విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తైవాన్లో అస్థిరతను తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్లా చైనా వ్యవహరించవద్దన�
చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తమ దేశం చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటిలో ఎనిమిది యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్లు పేర్కొంది. వాటిలో జియ�
ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. అయితే కొవిడ్ మొదటగా వెలుగు చూసిన చైనాలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని కొంత మంది చేపల నోట్లతో పీతల పెంకుల్లో నుంచి లాలాజలం తీసుకుంటున్న వ
తైవాన్ విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. తైవాన్-తమ దేశానికి మధ్య వాణిజ్య రంగంలో సహకా�
ఓ కంపెనీలో పనిచేస్తున్న మగ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నందుకు కోర్టు రూ.1.16 లక్షలు జరిమానా విధించింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. యూయాంగ్ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే మహిళ..సహోద్యోగితో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన మగ స
పాకిస్థాన్లో తమ ఆర్మీతో మిలటరీ ఔట్పోస్టులు ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్టుకు తాలిబన్ల పాలిత అఫ్గానిస్థాన్ నుంచి ముప్పు ఉందని చై�