Home » China
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
తైవాన్_ను టచ్ చేస్తే తాట తీస్తాం.!
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల
భారత దేశంలో బ్యాంకు సిబ్బంది ఖాతా దారులతో ఎలా ప్రవర్తిస్తారో అందరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా మనం ఇక్కడ వారిని ఏమీ చేయలేక మన పని చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాం.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.
అమెరికా ఫెయిల్
ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు
చైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు.
చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.
చైనాలో ఇకపై పిల్లలు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారు. అందుకోసం సరికొత్త చట్టం రూపొందుతోంది.