Home » China
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలో పాల్గొన్న
కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.
ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు వచ్చిన వార్తలను డ్రాగన్ ఖండించింది. తాము పరీక్షించింది
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకొని రెచ్చిపోతున్నారు ఉగ్రవాదులు.
చైనా మరోసారి దూకుడును ప్రదర్శించింది. న్యూక్లియర్ క్యాపబుల్ సరికొత్త హైపర్ సోనిక్ మిస్సైల్ని టెస్టు చేసింది. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి మొత్తాన్ని చుట్టేసింది.
అంతరిక్షానికి సంబంధించి చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు
చైనాలో ముస్లింలకు యాపిల్ కంపెనీ ఖురాన్ యాప్ తొలగించింది. చైనా అధికారుల సూచనల మేరకు ఖురాన్ యాప్ ను తొలగించామని యాపిల్ ప్రకటించింది.
ఈ రాకెట్ లాంచ్లో మొత్తం ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ కు పయనమయ్యారు. ఆరుమాసాలపాటు ఈ ముగ్గురు వ్యోమగాములు టియాన్ గాంగ్ స్సేస్ స్టేషన్ లో గడపనున్నారు.
చైనాలో వాట్సాప్, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై క్రిమినల్స్ కేసులు పెట్టి నిర్భంధిస్తున్నారు చైనా పోలీసులు.
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్