Home » China
చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని ముఠా చైనాకు తరలించింది. తాజాగా లోన్ యాప్స్ పేరుతో రూ.5 వేల కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది.
మూత్రం’తో ఉడికించిన గుడ్లని చైనీయులు లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. టాయిలెట్లలో ఏడు రోజులు గుడ్లను నానబెట్టి ఆతరువాత దాంట్లో ఉడకబెట్టి ఆ గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్యాలని చెబుతున్నారు.
కోవిడ్-19 ఆనవాళ్లను గుర్తించేందుకు మరోసారి WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ)విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని యూఎస్ మీడియా రిపోర్ట్ చెబుతోంది. దాదాపు 20మంది సైంటిస్టులతో కూడిన
సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక
చైనా ప్రభుత్వానికే కాదు అక్కడి కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషమే. చాన్స్ చిక్కితే చాలు ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్క
క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమైనవేనని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. బిట్కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్ కరెన్సీల వల్ల దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని
స్టాక్ మార్కెట్ ల్లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ (BSE) లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది.
భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC)త్వరలో ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే.
కరోనా పేరుతో ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది చైనా... మహమ్మారి కోలుకోక ముందే మరో బాంబు పేల్చింది. ఎవర్గ్రాండే సంక్షోభం గ్లోబల్ మార్కెట్లపై పడింది.
చైనా నుంచి ప్రపంచానికి మరో ముప్పు.. లక్షల కోట్ల నష్టం..!