Home » China
భారత్ తమపై సైబర్ దాడులకు పాల్పడుతోందని తాజాగా చైనా ఆరోపించింది. చైనాలోని మిలటరీ సహా పలు ప్రభుత్వ సంస్థలు,ఏరోస్సేస్,విద్యా సంస్థల పై జరుగుతున్న సైబర్ దాడుల వెనుక భారత్
చైనా సైనిక ఆధునీకరణ విస్తృతంగా కొనసాగుతోంది. చైనా తన అణుశక్తిని చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక సంవత్సరం క్రితం అమెరికా అధికారులు అంచనా వేసినదానికంటే
డ్రాగన్ చైనాకు గట్టి షాకిచ్చాయి విదేశీ టెక్ దిగ్గజాలు.. చైనా నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. యాహూ ఇంక్ (Yahoo Inc) కూడా చైనాకు గుడ్బై చెప్పేసింది.
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం.. తన
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్ను డ్రాగన్ కంట్రీ సిద్ధం చేసింది. ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని చైనా ప్రభుత్వం సీక్రెట్గా ఉంచింది.
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలోని నీరంతా శుక్రవారం ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయింది. చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి.
ఇటీవల చైనా హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు.. అమెరికా రక్షణ వ్యవస్థ కన్ఫమ్ చేసింది. స్పుత్నిక్ ప్రయోగం వంటి క్షణాలుగా అమెరికా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ ..
గతవారం చైనా ఆమోదించిన నూతన భూ సరిహద్దు చట్టంపై ఇవాళ భారత్ స్పందించింది. చైనా తాజా చట్టం..ద్వైపాక్షిక సంబంధాలపైనా,సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత
కరోనా పుట్టినిల్లు చైనాలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో డ్రాగన్ కంట్రీ అప్రమత్తమైంది.
దేశంలో మూడోంతుల మందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసిన చైనా ఇప్పుడు 3-11 ఏళ్ల మధ్య వయస్సు కల వారికి కూడా టీకా వేయాలని నిర్ణయించుకుంది.