Home » China’s People’s Liberation Army
టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు
ఉత్కంఠకు తెరపడింది. ఆ ఐదుగురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. అపహరణకు గురైన భారతీయ పౌరులను ఎట్టకేలకు చైనా విడుదల చేసింది. వారిని భారత్ కు అప్పగించింది. ఈ మేరకు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అప్పగింత ప్రక్రియ శనివారం(సెప్టెంబర�
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�