CHINEESE TROOPS

    చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

    September 1, 2020 / 08:55 PM IST

    పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�

10TV Telugu News