Home » chinese firms
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
స్మార్ట్ ఫోన్ తయారీకి రిలయన్స్తో 4.5 బిలియన్ డాలర్ల (రూ.33వేల 645కోట్లు) పెట్టుబడులకు అల్ఫాబెట్ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఇండస్ట్రీగా రికార్డు సాధించింది. రిలయన్స్ బాస్ ముఖేశ్ అంబానీ ఈ భాగస్వామ్యాన�
భారతదేశంలో జాయింట్ వెంచర్లతో సహా చైనా కంపెనీలను హైవే ప్రాజెక్టులలో అనుమతించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖలో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ �
సరిహద్దు వివాదంలో భారత్తో నెత్తుటి ఘర్షణకు దిగిన చైనాపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనేది భవిష్యత్ విషయమే. అయితే తక్షణమే చైనాతో ఆర్థిక లావాదేవీలను వదులుకునేందుకు భారత్ యోచిస్తుంది. చైనా కంపెనీలు ఇప్పుడు భారత్ లో తన వ్యాపారాలను వరుస�