Home » Chirag Paswan
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
ఈ విషయమై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ స్పందిస్తూ ‘‘ఆర్జేడీ కార్యకర్తలు ఎల్జేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వారి దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. వారికి అండగా మేం ఉంటాం. చిరాగ్ మాతో పాటే ఉంటారు. ఎన్డీయేలోనే ఉంట
నితీష్ ఏంటనేది ఈరోజుతో మరింత స్పష్టమైపోయింది. ఆయనకు ఈరోజు విశ్వసనీయత అనేదే మిగలకుండా పోయింది. రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా తాను కూడా వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చ�
లోక్జనశక్తి పార్టీ(LJP)లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ మౌనం వహించడంపై చిరాగ్ పాశ్వాన్ హర్ట్ అయ్యారు.
లోక్జనశక్తి పార్టీ(LJP)లో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్ పరాస్ గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.
దివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే.
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది.