Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న..
మెగాస్టార్ చిరంజీవి రేర్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..
గత ఏడాది కాలంగా రావాలా వద్దా అనే సినిమాల నుండి సగంలో ఆగి సెట్స్ మీదకి వెళ్లాలా వద్దా అనే షూటింగుల వరకు మళ్ళీ అందరూ వరసగా డేట్స్ ఇచ్చేస్తున్నారు. సమయం.. సందర్భం చూసుకొని..
దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఈ 'పెళ్లి సందD' రాబోతుంది. ఈ 'పెళ్లి సందD' లో
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి చాలా రసవత్తరంగా జరగనున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సారి 'మా' ప్రసిడెంట్
మల్టీస్టారర్ సినిమా అంటే చాలా ఆలోచించాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ లు వచ్చేవి. అప్పటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలతో
చిరంజీవి మాట్లాడుతూ... వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి 'మామ..ఇలా క్రిష్గారి దర్శకత్వంలో 'కొండపొలం' అనే సినిమా చేస్తున్నాను' అనగానే నేను వెంటనే సినిమా చెయ్యి ఎందుకంటే క్రిష్
ప్రచార హోరు జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయింది. ఈ వ్యవహారం అంతా చూసి కొంతమంది స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు అయితే ఈ ఎలక్షన్స్ కి
పోస్టల్ బ్యాలెట్ విషయంలో తాను కుట్ర చేస్తున్నానని ప్రకాష్రాజ్ చేసిన ఆరోపణల్ని ఖండించారు. అరవై ఏళ్ళకి పై బడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సంఘం
టాలీవుడ్ మెగాస్టార్ చిరు ప్రస్తుతం ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ లో ఉండగా మరోవైపు ఆయన నటించే తదుపరి రెండు సినిమాలను కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇందులో ఒకటి భోళాశంకర్ కాగా..