Home » Chiranjeevi
ఒక్క నెల.. ఇంకా ఒక్క నెలే.. మన స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలతో బిజీ అవ్వడానికి . ప్రభాస్ దగ్గరనుంచి ఎన్టీఆర్ వరకూ అందరూ నెక్ట్స్ మన్త్ కోసమే వెయిట్ చేస్తున్నారు. కొత్త సినిమాతో..
'మా' ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ వరుసగా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఒకరి పై
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా ఒకటి. కొరటాల శివ లాంటి కమర్షియల్ దర్శకుడికి చిరంజీవి తోడైతే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో..
పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ వేడి ఇంకా చల్లారలేదు ఒక పక్క 'మా' ఎలక్షన్స్ లో కూడా ఈ టాపిక్ భాగమైంది. తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ
ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రేపు అంటే అక్టోబర్ 1న రాజమండ్రికి వెళ్లనున్నారు. ఇటీవల పవన్ స్పీచ్
అందరం బాధపడ్డాం.. ఆ నటుడి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు
మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్ మహారాజా రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది..
సినీ 'మా' ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ తమ ప్యానల్ మెంబెర్స్ ని ప్రకటించారు. నామినేషన్లని కూడా దాఖలాలు చేశారు.
టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. కాస్త అటూ ఇటుగా సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు జతకట్టి ఈ మల్టీస్టారర్ సినిమాలు చేసున్నారు.
నాకు కూడా అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తాను.