Home » Chiranjeevi
టాలీవుడ్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న కొత్త టాక్ షో 'నిజం విత్ స్మిత'. ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. కాగా ఈ ఎపిసోడ్ లో చిరంజీవి.. తనకి నటన పై ఆసక్తి ఎలా కలిగిందో తెలియజేశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ షోల హవా నడుస్తుంది. తాజాగా ఒకప్పటి పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా 'నిజం విత్ స్మిత' అనే టాక్ షో వస్తుంది. కాగా ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. ఈ టాక్ షోలో చిరంజీవి తన వ్యక్తిగత, సినీ, రాజకీయ జ�
ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని మీ అన్నయ్య పార్టీ పెట్టారు, చిరంజీవి దగ్గర్నుంచి రాజకీయాల్లో, పర్సనల్ గా ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నావు అని అడగడంతో పవన్ సమాధానమిస్తూ...........
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండటంతో, ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లాస్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కి�
ఒకప్పటి పాప్ సింగర్ స్మిత కొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'నిజం విత్ స్మిత' అంటూ నిజాన్ని నిర్భయంగా బయటపెడుతాను అంటుంది స్మిత. తాజాగా ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ ఎప
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం 'వేద'.. ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తున్నారు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ ల వైరల్ కామెంట్స్ �
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ప్రముఖ ఓటిటి ప్�
మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `వసంత కోకిల`. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్గా నటిస్తుంది. నలభై ఏళ్ల క్రితం...
ఫిబ్రవరి 10న ఎటువంటి పోటీ లేకుండా 'అమిగోస్' సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నేను కూడా వస్తున్నా అంటూ అదే వీకెండ్ లో తన సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.