Home » Chiru Dhanyalu
విజయనగరం జిల్లాలో వ్యవసాయశాఖతో పాటు పలు స్వచ్చంద సంస్థలు ఈ ఏడాది రైతులతో చిరుధాన్యాల సాగు చేయించేందుకు సిద్దమవుతున్నాయి.
తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. సాంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు.