Home » chits
నమ్మకం కలిగిన వారంతా చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు. అలా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది పద్మజ.
రోజు వారీ కూలీ చేసుకునే వారి వద్ద చీటీలు వేసి వారి డబ్బులతో ఉడాయించిన మహిళ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సాలూరులో చిట్లు వీధిలో నివసించే మానాపురం అరుణ, ఆమె కూత
అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహించి స్ధానికుల నుంచి సుమారు ఏడుకోట్ల రుపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.