Home » Chittoor
AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కన�
Clashes in AP panchayat elections : ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట గ్రామంలో ఎన్నికలకు ముందే దాడులు జరిగాయి. టీడీపీ మద్దతు ఉన్న తంగెళ్ల నాగేశ్వరరావుపై రాత్రి దాడి జరిగింద
MLA Roja angry with SEC Nimmagadda : పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా పని చేస్�
mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�
sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూ�
Four died after falling into a pond : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతికేందుకు చింపనగల్లు చెరువులోకి దిగిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మొదట చెరువులో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో.. వారి�
road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.
Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�
Man dies of electric shock in chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఒకరి ప్రాణం తీశాయి. గంగాధర మండలం కొట్రకోన గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో.. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి బాలకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడ�
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూ�