Home » Chittoor
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో 6వేలకుపైగా కేసులు �
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నించాడనే ఆరోపణలతో జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడిని దుండగులు దారుణంగా హతమార్చి గ్రామ శివారులోని జొన్న తోటలో పడేశారు. మండలంలోని చీగలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ కొడుకు వెంకటాచలపతి నిన్న(ఏ�
Man who have 9 wives attacked son : రూపాయి రూపాయీ నువ్వే చేస్తావు అంటూ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను. కన్నవారిని విడిదీస్తాను అంటుందని ఓ సినిమాలో డైలాగు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ గొప్ప తత్వవేత్త చెప్పిన మాటలు ఎంత వాస్తవమో..డబ్బు కోసం కన్నవారిని..కట�
పరిచయమైనప్పటినుంచి బుధ్దిమంతుడిగా ఉన్న యువకుడికి ఒక మహిళ తన పిల్లనిచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన కొన్నాళ్లకే పనిమానేసి ఇంట్లో కూర్చుంటే మందలించింది. ఆకోపంతో అత్తను హత్య చేశాడు అల్లుడు. నాలుగు నెలల తర్వాత అల్లుడు కట్టుకునే లుంగీ అత్తన�
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ తో పాటు మరో పది మందిపై కేసులు నమోదు చేశారు.
కన్న కూతుర్ని తమ్ముడి కిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం చెపుతన్న భర్తను తమ్ముడితో కలిసి భార్య హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
chittoor opium poppy seeds cultivation : చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలేపాడులో… పంటపొలాల మధ్య మాదకద్రవ్యాల పంట పడిస్తున్నారు. అచ్చు గసగసాల వలె కనిపించే మాదక ద్రవ్యాల పంటను సాగు చేయటం కలకలం రేపింది. మామిడితోటలు మధ్యలోని 10 సెంట్ల భూమిలో ఈ మాదక ద్రవ్యాల పంటను పడ�
చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తిరుమలలోని ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.