Home » Chittoor
young woman commits suicide in America : అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన సుష్మ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలోని డల్లాస్లో సుష్మ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. చిత్తూరు జిల్లాకే చెందిన భరత్ అనే యువకుడితో సుష్మాకు పెళ్లి నిశ్చయమైంది. ఇవాళ పెళ్ల�
Deadline closed for re-nominations : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు గడువు ముగిసింది. గతంలో బెదిరింపుల కారణంగా పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అవకాశం ఇచ్చారు. �
Engineering student suicide : బెట్టింగ్ మోజులో పడి యువత ఆర్థికంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూసి ఉసురు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు, ఆశయాలను తుంచేస్తూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్ ఓ ఇంజినీరి�
Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీ�
landlords prevented the dead body of a Dalit woman : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నాం. అత్యాధునిక యుగంలో ఉన్నాం. కానీ దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనేవుంది. అంటరానితనం పాటిస్తున్నారు. సాటి మనిషిని మనిషిలాగా చూడటం లేదు. ద�
mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన�
SEC Nimmagadda’s visit to Chittoor : చిత్తూరు జిల్లాలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఎస్ఈసీ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నిమ్మగడ్డ పుంగనూరు పర్యటనపై సమాచార�
Manchuri Venkata Ramanareddy died : చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు- కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇ
Sanitation worker killed by corona vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దఫా పూర్తై, రెండో దఫా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగానే కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న కొంత