Home » chityala
farmer protest: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కరప్షన్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. రెవెన్యూ అధికారుల తీరుమాత్రం మారడం లేదు. లంచాల కోసం రైతులను పీడిస్తూనే ఉన్నారు. �
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు.
సాంఘిక సంక్షేమ హాస్టల్స్.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం సంగత�