-
Home » Chodapalli
Chodapalli
విశాఖలో రెచ్చిపోయిన దొంగలు.. అర్ధరాత్రి జ్యోతిష్యమంటూ వచ్చి లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లారు
November 22, 2020 / 12:55 PM IST
Thieves steal in Visakhapatnam : విశాఖలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అచ్యుతాపురం మండలం చోడపల్లిలోని సీతారామయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబ్డారు. అడ్డుకోబోయిన తండ్రి కొడుకును కర్రలతో చితక్కొట్టారు. సీతారమయ్య భార్య, కూతురిని తాళ్లతో కట్టేసి 50 తులాల బం�