Home » cid officers
ఇవాళ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పీసీఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించాల్సి ఉంది. కానీ..
మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి 9 పాములు, 4 పిల్లులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఓ వ్యక్తి ఇంటిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెల్ అధికారులు దాడి చేశారు....
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్లైన్ లోనే క్లాసులు వింటున్నారు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చాలామంది అశ్లీల దృశ్యాలు, వీడియోలు చూస్తున్నట్లుగా సైబర్ అధికారులు గుర్తించారు. గత ఏడాది కాలంగా అశ్లీల వీడియో చూసేవార�