Home » circulated
Sri Lankan lawmaker eats raw fish : seafood అమ్మకాలను పెంచేందుకు శ్రీలంక మాజీ ఎమ్మెల్యే పచ్చి చేపలను తిన్నారు. కరోనా మహమ్మారి కారణంగా..శ్రీలంకలో చేపల అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. కరోనా కాలంలో చేపలు, ఇతర సీ ఫుడ్ తింటే..ఆరోగ్యానికి ప్రమాదమనే పుకార్లు షికారు చేస్తున్న�