Home » Civil Hospital
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలో యూనిట్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది.
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనమయ్యారు.
భారతదేశాన్ని కరోనా భయపెడుతోంది. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మందికి పైగానే మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలకు తెగించి వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రతొక్కరూ వీరి సేవలకు సలాం అంటూ జై కొడుతున్నారు. కానీ కొంతమ�