జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్సీ టాపర్ షా ఫైజల్. 2009 యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన అనంతరం ప్రచారంలోకి వచ్చారు. 2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్లో ముస్లింల హత్యలు ఆగడం లేదని, ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని, �
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ‘సివిల్ సర్వీసెస్ – 2020’ నోటిఫికేషన్ ను బుధవారం(ఫిబ్రవరి 12, 2020) న విడుదల చేసింది. ఇందులో మెుత్తం 796 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండ