Home » CJI NV Ramana
సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. రేపు నూతన సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (Justice Uday Umesh Lalit) బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏపీలోని విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని CJI జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసగిస్తూ..న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే..ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుందని కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీ
విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే ప్రశఆంత కుమార్, సీఎం జగన్ పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనల
గాంధీ గొప్పతనంపై తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ స్పీచ్
ఒకే వేదికపైకి సీజేఐ ఎన్.వి.రమణ, సీఎం జగన్
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా జస్టిస్ యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపా�
మీడియాపై సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏదోక ఎంజెండా పెట్టుకుని డిబేట్లు పెట్టి అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా ఇవ్వలేని తీర్పులిచ్చేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్వీ రమణ.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు లేఖ రాశారు.
న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు...తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు...