-
Home » Claims China
Claims China
నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్
September 8, 2020 / 06:51 AM IST
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �