Home » CM Ashok Gehlot
ఐదు రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునే మ్యానిఫెస్టోని సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని హామీలను వెల్లడించారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్
మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి కౌంటరా?
రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ ఏడాదిలో మూడోసారి రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వం ‘రైట్ టూ హెల్త్’ బిల్లు (Right to Health Bill)ను ఆమోదించింది. నూతన బిల్లు ప్రకారం.. ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టానికి వ్యతిర
ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి. అయితే, వీటిలో జైపూర్, జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్ల�
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం కొనసాగుతోంది. ఈక్రమంలో సచిన్ పైలట్ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరు క్రమశిక్షణతో ఉండాలని ఎవ్వరూ లైన్ దాటొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో తీర్మానాలు చేస్తున్నారు. అయితే ...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధ్యక్ష పదవికి ముందువరుసలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తదుపరి రాజస్ధాన్ సీఎంగా సచిన్ పైలట్ పేరు తెర�