Home » CM Biren singh
రెండు వందల మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది ఇంటిని వదిలేసి నిరాశ్రాయులయ్యారు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం తీసుకురావడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి
మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేతో బిరేన్ సింగ్ భేటీ కావాలనుకున్నారు.
వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్పూర్లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్ తద