-
Home » CM CM Shivraj Singh Chouhan
CM CM Shivraj Singh Chouhan
MP Govt : కరోనా మృతుల పిల్లలకు ఉచిత విద్య,నెలకు రూ.5 వేలు పింఛన్ : సీఎం ప్రకటన
May 13, 2021 / 01:21 PM IST
కరోనాతో చనిపోయినవారి పిల్లలు అనాథలుగా మారుతున్న విషాదక పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటువంటి పిల్లల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రతి నెల రూ.5 వేలు పె