-
Home » CM Jagan corona
CM Jagan corona
Andhra Pradesh : 24 గంటల్లో 2 వేల 620 కరోనా కేసులు, 44 మంది మృతి
June 21, 2021 / 05:00 PM IST
24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 2 వేల 620 కరోనా కేసులు వెలుగు చూశాయి. 44 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 140 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 363 మంది మృతి చెందారు.