Home » cm jagan Kakinada Sabha
ఇటీవల పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మిస్తున్న ఇండ్లలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై కాకినాడ సభలో సీఎం జగన్ ప్రస్తావించారు.