Home » CM JAGAN review
ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.
జొవాద్ తుపాను తీవ్రతపై సీఎం జగన్ రివ్యూ
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని తక్షణం ఆదుకునేందుకు.. వెయ్యి కోట్లు విడుదల చేయాలని.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విడివిడిగా లేఖలు రాశారు సీఎం జగన్.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ''దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎ
విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు-నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్ష జరిపారు.
చిన్నారుల ట్రీట్మెంట్పై సీఎం జగన్ సమీక్ష
రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు.
కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.