Home » CM Jagan Warning
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. 32మందిలో కీలక మంత్రులు కూడా ఉన్నారు. పని తీరు బాగోలేని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు ఉన్నారు.
పని చేయకుంటే పదవుల్లేవ్..!