Home » cm jagan
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన�
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్�
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96
ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద కరోనా కలకలం రేపింది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 10 మంది కానిస్టేబుల్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీఎస్ పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గ్వార్డులకు కరోనా
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�
సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడార
ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల భర్తీపై సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారు. 2 స్థానాలు బీసీ సామాజిక వర్గానికి, ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవి కూడా బీసీలకే కేటాయించాలని సీఎం జగ�
* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం * ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’(APCOS) ద్వారా ప్రయోజనం * శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం * 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద�
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 845 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చె�
హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�