Home » cm jagan
సీఎం జగన్ కు టీడీపీ నేత సవాల్ విసిరారు. జగన్..రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో..కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అ�
రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
ఏపీలో అధికార, ప్రతిపక్ష మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని అంశంపై విమర్శల పర్వం నడుస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.